ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రతి ఒక్కరూ విధిగా ఇంటికే పరిమితం కావాలి' - mla dsitributed santizers and essentials in srikalahasthi

లాక్​డౌన్​ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయం అందించేందుకు ప్రజా ప్రతినిధులు, దాతలు ముందుకు వస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో 25 వేల కుటుంబాలకు కూరగాయలు, పండ్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు.

శ్రీకాళహస్తిలో పండ్లు, కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
శ్రీకాళహస్తిలో పండ్లు, కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

By

Published : Apr 18, 2020, 11:26 AM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో దాదాపు 25 వేల కుటుంబాలకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్​రెడ్డి... శానిటైజర్లు, పండ్లు, కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. లాక్​డౌన్​ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. ప్రతి వ్యక్తి విధిగా ఇంటికే పరిమితం కావాలని సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details