ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 27, 2019, 9:59 AM IST

ETV Bharat / state

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

తిరుమల

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం వేచిచూస్తున్నారు. నిన్న శ్రీవారిని 76,518 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 27,849 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.83 కోట్లు.

ABOUT THE AUTHOR

...view details