ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ బస్సు, కారు ఢీ... నలుగురు మృతి - road accidents in nelore

చిత్తూరు జిల్లా పీలేరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు-కలకడ రహదారిలో మహల్ క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు.

road accident in pileru four died
పీలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

By

Published : Dec 26, 2019, 6:18 PM IST

Updated : Dec 27, 2019, 7:37 AM IST

ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు... నలుగురు మృతి

చిత్తూరు జిల్లా పీలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. పీలేరు-కలకడ రహదారిలో మహల్ క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు కడప జిల్లా రాయచోటి, కొత్తపల్లెకు చెందిన అహ్మద్ ఫరీద్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Last Updated : Dec 27, 2019, 7:37 AM IST

ABOUT THE AUTHOR

...view details