చిత్తూరు జిల్లా బూచినాయుడు కండ్రిగ మండలం పదోమైలు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాళహస్తి నుంచి వస్తున్న ఆటోను కారు ఢీ కొట్టింది. ఆటో డ్రైవర్ బందువు చింత కేశవులు అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడ్డ వారిని శ్రీకాళహస్తి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ఆటోను ఢీకొన్న కారు..ఒకరు మృతి - chittor kandiga mandal lo accident
చిత్తూరు జిల్లా కండ్రిగ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఆరుగురి తీవ్రగాయాలైయ్యాయి.
![ఆటోను ఢీకొన్న కారు..ఒకరు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4745762-754-4745762-1571034307625.jpg)
చిత్తూరు జిల్లా కండ్రిగ మండలంలో రోడ్డు ప్రమాదం
చిత్తూరు జిల్లా కండ్రిగ మండలంలో రోడ్డు ప్రమాదం
ఇదీ చదవండి:సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం- 10 మంది మృతి
Last Updated : Oct 14, 2019, 12:47 PM IST