ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చౌడేపల్లి వద్ద ట్రాక్టర్ స్కూటర్ ఢీ... ఒకరు మృతి - road accident at choudepalli news updates

చిత్తూరు జిల్లా తిరుపతిలోని చౌడేపల్లి వద్ద స్కూటర్​ను ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందగా... స్కూటర్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్ అతివేగంతో ఉన్న కారణంగా.. అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న బావిలో పడింది. మృతదేహాన్ని జేసీబీలను ఉపయోగించి బయటకు తీయించారు. చౌడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

road accident at chittor district
చౌడేపల్లి వద్ద ట్రాక్టర్ స్కూటర్ ఢీకొని ఒకరి మృతి

By

Published : Jan 14, 2020, 11:53 PM IST

చౌడేపల్లి వద్ద ట్రాక్టర్ స్కూటర్ ఢీకొని ఒకరి మృతి

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details