ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 23, 2019, 6:32 PM IST

ETV Bharat / state

యర్రావారిపాలెంలో 24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలంలో ఎర్రచందనం అక్రమరవాణా అరికట్టేందుకు... అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 24 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

red sandlewood smugglers attest in chittoor district

యర్రావారిపాలెంలో 24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలంలో 24 ఎర్రచందన దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ సెంథిల్​కుమార్ ఆదేశాల మేరకు... యర్రావారిపాలెం వద్ద తనిఖీలు నిర్వహించారు. దాడుల్లో యలమంద క్రాస్ వద్ద... ఉదయం 3 గంటల ప్రాంతంలో కారులో అక్రమంగా తరలిస్తున్న 24 ఎర్రచందన దుంగలను పోలీసులు గుర్తించారు. ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details