ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలు ఉపసంహరించుకోవాలి' - Protests against Citizenship Amendment in madanapally

పౌరసత్వ సవరణ బిల్లుకు ఎన్ఆర్​సీలకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిరసన చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎం.షాజహాన్ బాషా ఆధ్వర్యంలో బెంగళూరు బస్టాండ్​లో ఈ శిబిరాన్ని నిర్వహించారు. పలు ప్రజా సంఘాలతో పాటు.. ముస్లిం మైనారిటీలు పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.

Protests against Citizenship Amendment in madanapally
'ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్'

By

Published : Jan 16, 2020, 4:13 PM IST

ఇదీ చదవండి:

'ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details