ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి దశరథ రామిరెడ్డి కరోనాతో మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని పాపానాయుడుపేటలో చోటు చేసుకుంది. ఆరోగ్య కేంద్రంతో పాటు వికృతమాల క్యారంటైన్లో విధులు నిర్వహిస్తున్న ఆయన ఈనెల 3న కరోనా బారిన పడ్డారు. దీంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి కరోనాతో మృతి
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని పాపానాయుడుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి దశరథ రామిరెడ్డి కరోనాతో మృతి చెందారు. ఈనెల 3న కరోనా బారిన పడి చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
![ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి కరోనాతో మృతి Primary Health Center Officer dead with corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8894358-279-8894358-1600772672730.jpg)
ప్రాధమిక ఆరోగ్య కేంద్రం అధికారి కరోనాతో మృతి
TAGGED:
కరోనాతో మృతి తాజా వార్తలు