ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శేషాచలం అడవుల్లో 28 ఎర్రచందనం దుంగలు పట్టివేత - తొండవాడలో ఎర్రచందనం దుంగల పట్టివేత

చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. చంద్రగిరి మండలం పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిలోని తొండవాడ వద్ద టాస్క్​ఫోర్స్ అధికారులు తనిఖీ చేస్తుండగా స్మగ్లర్లు వాహనాన్ని వదిలి పారిపోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన అధికారులు వారిని వెంబడించి 28 ఎర్రచందనం దుంగలు, రెండు కత్తులు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసిన టాస్క్​ఫోర్స్​ మిగిలిన వారి కోసం గాలింపు చేపట్టారు.

police take over red sandalwood at tondavada  in chittore
తొండవాడలో 28 ఎర్రచందనం దుంగల పట్టివేత

By

Published : Feb 2, 2020, 11:21 AM IST

Updated : Feb 2, 2020, 1:32 PM IST

..

తొండవాడలో 28 ఎర్రచందనం దుంగల పట్టివేత
Last Updated : Feb 2, 2020, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details