ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 1, 2019, 5:29 PM IST

ETV Bharat / state

పోలీసుల అదుపులో నలుగురు మైనర్లు..!

చిత్తూరు జిల్లా బి.కొత్తపేట మండలం గట్టు గ్రామంలో మహిళలపై వేధింపులకు పాల్పడిన కేసులో... నలుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదుతో వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

police take four minors into custody at chittor district
మాట్లాడుతున్న మదనపల్లె డీఎస్పీ

పోలీసుల అదుపులో నలుగురు మైనర్లు..!

చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గట్టు గ్రామంలో ఓ యువకుడు మహిళలపై వేధింపులకు పాల్పడిన కేసులో... మరో నలుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదుతో... నిందితుడిని బి.కొత్తకోట పోలీస్​స్టేషన్​కు తరలించారు. విచారణలో ఈ కేసులో మరో నలుగురు మైనర్ బాలురు ఉన్నట్లు గుర్తించి... వారిని అదుపులోకి తీసుకున్నారు. మహిళలు అధైర్యపడొద్దని... ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details