తిరుమల, పద్మావతి కూడలిలో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని తితిదే ప్రకటించింది. నిందితుడు.. తెలంగాణలోని హన్మకొండకు చెందిన రామకృష్ణగా గుర్తించారు. అతడు ఆల్కహాల్ డిపెండెంట్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నాడని.. ఈ క్రమంలోనే విగ్రహంను ధ్వంసం చేశాడని తెలిపారు. ధ్వంసమైన విగ్రహం ప్రాంతంలో నూతన విగ్రహం ఏర్పాటు చేసినట్లు తితిదే తెలిపింది.
తిరుమలలోని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్ - తిరుమల తాజా వార్తలు
తిరుమలలోని పద్మావతి కూడలిలో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని తితిదే ప్రకటించింది. ధ్వంసమైన విగ్రహా ప్రాంతంలో నూతన విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

తిరుమలలోని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్