ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల నుంచి అమరావతికి పాదయాత్ర చేస్తా: పరిపూర్ణానంద - paripurna nadha swami latest news

తిరుమల శ్రీవారిని శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి దర్శించుకున్నారు. అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. 'సేవ్ టెంపుల్' కార్యక్రమంలో భాగంగా త్వరలో పాదయాత్రగా తిరుమల నుంచి అమరావతికి వెళతామని పరిపూర్ణానంద చెప్పారు. హిందూ ఆలయాల్లో పనిచేస్తున్న అన్యమతస్థులను బదీలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్​ను కోరతామన్నారు.

paripurna nadha swami at srivari darshanam
శ్రీవారి సేవలో పరిపూర్ణానంద స్వామి

By

Published : Dec 30, 2019, 11:52 AM IST

శ్రీవారి సేవలో పరిపూర్ణానంద స్వామి

ఇదీ చూడండి

ABOUT THE AUTHOR

...view details