ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు

తమిళనాడు రాష్ట్రం సూలగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. కూలీల టెంపోను లారీ ఢీ కొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

By

Published : Feb 15, 2020, 10:42 PM IST

ONE MAN DIED IN ROAD ACCIDENT
తమిళనాడులో రోడ్డు ప్రమాదం

తమిళనాడులో రోడ్డు ప్రమాదం

తమిళనాడు రాష్ట్రంలోని సూలగిరి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. కూలీల టెంపోను లారీ ఢీ కొనడం వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం చిన్నపర్తికుంట గ్రామానికి చెందిన సీతప్పగా గుర్తించారు.

ఇదీచదవండి.వేటగాళ్ల ఆనందం... గోమాతకు శాపం

ABOUT THE AUTHOR

...view details