ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 20, 2021, 8:22 AM IST

ETV Bharat / state

కొవిడ్ బాధితులకు ఎన్టీఆర్ ట్రస్టు తోడ్పాటు

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కొవిడ్ బాధితులకు ఎన్టీఆర్ ట్రస్టు సాయం అందించింది. కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ వసతి మెరుగు పరచడం కోసం రూ. 3.43 లక్షలను విరాళంగా ఇచ్చింది.

కొవిడ్ బాధితులకు ఎన్టీఆర్ ట్రస్టు తోడ్పాటు
కొవిడ్ బాధితులకు ఎన్టీఆర్ ట్రస్టు తోడ్పాటు

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కొవిడ్ బాధితులకు ఎన్టీఆర్ ట్రస్టు తోడ్పాటు అందిస్తోంది. కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ వసతి మెరుగు పరచడం కోసం రూ.3.43 లక్షలను ట్రస్టు అందించింది. రోగులకు పర్స్ ఆక్సో మీటర్లు, మందులను సంస్థ ప్రతినిధులు విరాళంగా ఇచ్చారు. అనాథలకు అన్నదానం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details