ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 31, 2019, 8:57 PM IST

ETV Bharat / state

'సమైక్య భారతావనికి పటేల్ చేసిన సేవలు మరువలేనివి'

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి... గాంధీజీ సంకల్పయాత్ర సంయుక్త వేడుకలను తమిళనాడులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్... సమైక్య భారతావనికి పటేల్ చేసిన సేవలను కొనియాడారు.

Nirmala Sitharaman Participating rally at Tamil Nadu

చెన్నైలో భాజపా శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న నిర్మలా సీతారామణ్​

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి... గాంధీజీ సంకల్పయాత్ర సంయుక్త వేడుకలను తమిళనాడు భాజపా ఆధ్వర్యంలో చెన్నైలోని షెనాయ్​నగర్​లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. సమైక్య భారతావనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు గుర్తుచేశారు.

ABOUT THE AUTHOR

...view details