సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి... గాంధీజీ సంకల్పయాత్ర సంయుక్త వేడుకలను తమిళనాడు భాజపా ఆధ్వర్యంలో చెన్నైలోని షెనాయ్నగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. సమైక్య భారతావనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు గుర్తుచేశారు.
'సమైక్య భారతావనికి పటేల్ చేసిన సేవలు మరువలేనివి'
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి... గాంధీజీ సంకల్పయాత్ర సంయుక్త వేడుకలను తమిళనాడులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్... సమైక్య భారతావనికి పటేల్ చేసిన సేవలను కొనియాడారు.
Nirmala Sitharaman Participating rally at Tamil Nadu