ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించాలి: ఎమ్మెల్యే రోజా

ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో మెుక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. పలువురికి మెుక్కలు అందజేశారు.

By

Published : Nov 1, 2019, 5:13 PM IST

Published : Nov 1, 2019, 5:13 PM IST

చిత్తూరు జిల్లాలో మెుక్కలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా

చిత్తూరు జిల్లాలో మెుక్కలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా
చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం మజ్జిగగుంటలో ఎమ్మెల్యే రోజా మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆమె లబ్ధిదారులకు మొక్కలు అందజేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details