ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుత్తూరులో ఎమ్మెల్యే రోజా బైక్​ ర్యాలీ - పుత్తూరులో ఎమ్మెల్యే రోజా బైక్​ ర్యాలీ

చిత్తూరు జిల్లా పుత్తూరులో రోడ్డు భద్రతా వారోత్సవాలు శనివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రోజా పుత్తూరు పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. వేగం కన్నా ప్రాణం ఎంతో విలువైందని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించాలని రోజా సూచించారు. ద్విచక్రవాహనదారులు శిరస్త్రాణం ధరించాలని ఆమె హితవు పలికారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు.

mla roja bike rally at puttur
పుత్తూరులో ఎమ్మెల్యే రోజా బైక్​ ర్యాలీ

By

Published : Jan 19, 2020, 12:03 AM IST

పుత్తూరులో ఎమ్మెల్యే రోజా బైక్​ ర్యాలీ

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details