ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 11, 2021, 12:28 PM IST

ETV Bharat / state

'మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం'

తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. సమగ్ర విచారణ చేసి నివేదిక పంపాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.

minister peddi reddy on ruya oxygen incident
minister peddi reddy on ruya oxygen incident

తిరుపతి రుయాలో మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. రుయా ఆస్పత్రిలో ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందని విచారం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ చేసి నివేదిక పంపాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details