ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 22, 2020, 12:12 PM IST

ETV Bharat / state

శ్రీవారి సేవలో పలువురు మంత్రులు...

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నారు. పలువురు ప్రముఖులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఈ ఉదయం మంత్రి అవంతి శ్రీనివాస్, శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, గజల్ శ్రీనివాస్ తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

ministers visited thirumala
శ్రీవారి సేవలో పలువురు మంత్రులు

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల శ్రీనివాసుడిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి అవంతి శ్రీనివాస్, శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, గజల్ శ్రీనివాస్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు కోలుకోవాలని... వరదలు తగ్గుముఖం పట్టాలని స్వామివారిని ప్రార్ధించినట్లు తెలిపారు. శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల తరువాత ... టూరిజం తరపున శ్రీవారి దర్శనం, ఇతర ఆలయాల సందర్శన మొదలౌతుందన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details