ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ చిత్తూరులో భారీ ర్యాలీ - కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లు వార్తలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా పలమనేరులో భారీ నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Massive rally in Chittoor against  the Citizenship Bill
పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ చిత్తూరులో భారీ ర్యాలీ

By

Published : Dec 24, 2019, 8:51 AM IST

పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ చిత్తూరులో భారీ ర్యాలీ

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లా పలమనేరులో భారీ నిరసన చేపట్టారు. పలమనేరు లోని రంగబాబు సర్కిల్ వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని బజారు వీధి, జౌళి వీధి గుండా మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు సాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన ప్రజలు ఎన్ఆర్సీ, సిఏఏ బిల్లులకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. పలమనేరుతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details