చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలోని కాల్వపల్లి గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ వేణుగోపాల్ నాయక్... ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె ఆస్పత్రికి తరలించారు.
మనస్తాపంతో సచివాలయం ఉద్యోగి ఆత్మహత్య - news updaetes in chitthore district
చిత్తూరు జిల్లా కాల్వపల్లిలో విషాదం నెలకొంది. మనస్తాపంతో ఓ సచివాలయం ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![మనస్తాపంతో సచివాలయం ఉద్యోగి ఆత్మహత్య man-suicide-with-mentally-problems-in-kalvapalli-chitthore-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10173023-526-10173023-1610137640160.jpg)
మనస్తాపంతో సచివాలయం ఉద్యోగి ఆత్మహత్య