ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ బోల్తా... క్లీనర్ మృతి - చంద్రగిరి కనుమాదారిలో ప్రమాదం

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమాదారిలో లారీ బోల్తా పడంది. ఈ ఘటనలో క్లీనర్ మృతి చెందాడు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

lorry accident at chandragiri
చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం

By

Published : May 11, 2020, 9:48 AM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమాదారిలో రహదారి ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి మదనపల్లికి రాగులతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈ ఘటనలో క్లీనర్ మృతి చెందాడు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా వారిని చిన్నగొట్టిగల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details