ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శిథిలావస్థకు చేరిన కుంట...వృథాగా పోతున్న నీరు - Lame-wasted water that has reached a state of decay

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం బాల్​రెడ్డి గారి పల్లె గ్రామ పరిధిలో మోదుగుల అటవీ ప్రాంతంలోని రేల మేకల కుంట శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు వచ్చిన నీరు వృథాగా పోతోంది.

Lame-wasted water that has reached a state of decay
శిథిలావస్థకు చేరిన కుంట-వృధాగా పోతున్న నీరు

By

Published : Jul 22, 2020, 1:57 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం బాల్​రెడ్డి గారి పల్లె గ్రామ పరిధిలో మోదుగుల అటవీ ప్రాంతంలోని రేల మేకల కుంట శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవల కురిసిన వర్షానికి వచ్చిన నీరు వృథాగా పోతోంది. కుంట మరువ శిథిలావస్థకు చేరుకుని రాతి కట్టడాలు ఊడిపోయాయి. సాగునీటి పారుదల శాఖ అధికారులు పరిశీలించి నీటి వృథాను అరికట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details