తిరుమల పరిపాలనా భవనంలోలడ్డు
లాక్డౌన్ నేపథ్యంలో భక్తుల దర్శనాలను నిలిపివేయడంతో ప్రసాదాలను... తిరుపతి పరిపాలనా భవనానికి తరలిస్తున్నారు. ప్రత్యేకంగా విక్రయ కేంద్రం ఏర్పాటు చేసి శ్రీవారి పెద్ద లడ్డు, వడలను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. స్థానికులకు శ్రీవారి ప్రసాదాలు అందించే లక్ష్యంతో తితిదే ఏర్పాట్లు చేసింది.