ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉపాధి హామీ'ని కొనసాగించాలని ధర్నా - andhra pradesh Agricultural labour union

గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని కోరుతూ తిరుపతిలో కార్మకులు ధర్నా నిర్వహించారు.

తిరుపతిలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా

By

Published : Aug 5, 2019, 3:30 PM IST

తిరుపతిలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా

తిరుపతిలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలంటూ... ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్లమెంట్​లో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం రద్దు చేయడం సరికాదన్నారు. దీని వల్ల 14 కోట్ల మంది కార్మికులకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. సంవత్సరానికి 200 రోజుల పని కల్పించి వలసలను నివారించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details