తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తిక దీపోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు... దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయంలో దీపాలు వెలిగించారు. వాటిని ఊరేగింపుగా తీసుకువచ్చి మహాద్వారం, అఖిలాండం, వాహన మండపాల వద్ద ఉంచారు.
పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా కార్తిక దీపోత్సవం - కార్తీక దీపోత్సవం వేడుకలు
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని కార్తిక దీపోత్సవం కార్యక్రమాన్ని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా నిర్వహించారు. ఆలయంలో దీపాలు వెలిగించి వాటిని ఊరేగింపుగా తీసుకొచ్చి మహాద్వారం, అఖిలాండం, వాహన మండపాల వద్ద ఉంచారు.
![పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా కార్తిక దీపోత్సవం Karthika Deepotsavam celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9708140-334-9708140-1606669235403.jpg)
పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా కార్తిక దీపోత్సవం
ఇదీ చూడండి:
తుంగభద్ర పుష్కరాలలో కార్తిక పౌర్ణమి పూజలు