ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా కార్తిక దీపోత్సవం - కార్తీక దీపోత్సవం వేడుకలు

కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని కార్తిక దీపోత్సవం కార్యక్రమాన్ని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా నిర్వహించారు. ఆలయంలో దీపాలు వెలిగించి వాటిని ఊరేగింపుగా తీసుకొచ్చి మహాద్వారం, అఖిలాండం, వాహన మండపాల వద్ద ఉంచారు.

Karthika Deepotsavam celebrations
పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా కార్తిక దీపోత్సవం

By

Published : Nov 29, 2020, 11:02 PM IST

తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తిక దీపోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు... దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయంలో దీపాలు వెలిగించారు. వాటిని ఊరేగింపుగా తీసుకువచ్చి మహాద్వారం, అఖిలాండం, వాహన మండపాల వద్ద ఉంచారు.

ఇదీ చూడండి:

తుంగభద్ర పుష్కరాలలో కార్తిక పౌర్ణమి పూజలు

ABOUT THE AUTHOR

...view details