తిరుమల శ్రీవారిని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి సేవలో గాలి జనార్థన్ రెడ్డి - gali janardhan reddy at tirumala updates
తిరుమల శ్రీవారిని గాలి జనార్థన్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
![శ్రీవారి సేవలో గాలి జనార్థన్ రెడ్డి gali janardhan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10725285-1099-10725285-1613971778798.jpg)
శ్రీవారి సేవలో గాలి జనార్థన్ రెడ్డి