చిత్తూరు జిల్లా శ్రీకాళ హస్తిలో హోం ఐసోలేషన్లో ఉన్న రోగులను జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం పరామర్శించారు. వారి ఆరోగ్యస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు సూచించిన సలహాలను పాటిస్తూ మందులను వాడాలని తెలిపారు.
హోంఐసోలేషన్లోని కరోనా రోగులను పరామర్శించిన జాయింట్ కలెక్టర్ - చిత్తూరు జిల్లా ప్రధాన వార్తలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో హోం ఐసోలేషన్లో ఉన్న కరోనా రోగులను జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం పరామర్శించారు. వైద్యులు సూచించిన సలహాలను పాటిస్తూ మందులను వాడాలని తెలిపారు.
![హోంఐసోలేషన్లోని కరోనా రోగులను పరామర్శించిన జాయింట్ కలెక్టర్ వివరాలను అడిగి తెలుసుకుంటున్న జాయింట్ కలెక్టర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11835890-529-11835890-1621525121877.jpg)
వివరాలను అడిగి తెలుసుకుంటున్న జాయింట్ కలెక్టర్
కుటుంబ సభ్యులకు ఇబ్బందులు లేకుండా స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా నుంచి కోలుకోవాలని సూచించారు. ఆరోగ్య సమస్యలు తలెత్తితే సంబంధిత వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: