ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నదులను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత' - SWARNAMUKHI RIVER

నదులను పవిత్రంగా భావించి, పూజించే సంస్కృతి మన భారతావనిది. కానీ నేడు అవి కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. నదులను పరిరక్షించి, పరిశుద్ధీకరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది: చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి

It is our responsibility to protect the rivers
'నదుల పరిరక్షణపై చంద్రగిరి ఎమ్మెల్యే వ్యాఖ్యలు

By

Published : Feb 6, 2020, 12:03 AM IST

'నదుల పరిరక్షణపై చంద్రగిరి ఎమ్మెల్యే వ్యాఖ్యలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో చంద్రగిరి శాసన సభ్యుడు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్యటించారు. ప్రముఖ పుణ్యక్షేత్ర తీరాన ఉన్న స్వర్ణముఖి నదిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనతికాలంలోనే నదిని పరిశుద్దం చేసి సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ మహా క్రతువులో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండికన్నుల పండువగా శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవం

ABOUT THE AUTHOR

...view details