ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి - శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి

కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో... హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాంఠాగూర్‌ పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి

By

Published : Mar 9, 2019, 9:52 AM IST

Updated : Mar 9, 2019, 12:11 PM IST

శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి

తిరుమల శ్రీవారిని హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాంఠాగూర్‌ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం తీర్ధప్రసాదాలను అందజేశారు.

Last Updated : Mar 9, 2019, 12:11 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details