ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో భానుడి ప్రతాపం... ప్రజల విలవిల

తిరుమలలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. సూర్య తాపంతో తిరుమల కొండపై భక్తులు అవస్తలు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున తిరుమల యాత్రకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది.

By

Published : May 9, 2019, 3:25 PM IST

తిరుమలలో నిప్పులు చెరుగుతున్న భానుడు

తిరుమలలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. సూర్య తాపంతో తిరుమల కొండపై భక్తులు అవస్తలు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున తిరుమల యాత్రకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది. మధ్యాహ్న సమయంలో ఆలయ పరిసరాలు, తిరుమాడ వీధులు నిర్మానుశ్యంగా కనపడుతున్నాయి. వేడి అధికమవ్వడంతో యాత్రికులు గదులకే పరిమితం అవుతున్నారు.

తిరుమలలో నిప్పులు చెరుగుతున్న భానుడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details