కరోనా మహమ్మారి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని బలితీసుకుంది. ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు... కండ్రిగ మండలంలోని ఓ ప్రాథమికొన్నత పాఠశాలలో విధులు నిర్వర్తించారు. ఇటీవల ఆయనకు కరోనా సోకగా.. చెన్నైలోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన ఈరోజు మృతి చెందారు.
కరోనాతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి - చిత్తూరులో కరోనాతో ఉపాధ్యాయుడు మృతి
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా సోకి.. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు.
![కరోనాతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి కరోనాతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9443707-706-9443707-1604581697179.jpg)
కరోనాతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి