ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి సేవలో గవర్నర్ దంపతులు

తిరుమల శ్రీవారిని గవర్నర్ నరసింహన్ దంపతులు దర్శించుకున్నారు. ఈ నూతన ఏడాదిలో ఉభయ తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

By

Published : Apr 9, 2019, 11:41 AM IST

శ్రీవారి సేవలో గవర్నర్ దంపతులు

శ్రీవారి సేవలో గవర్నర్ దంపతులు

తిరుమల శ్రీవారిని గవర్నర్ నరసింహన్ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయ పూజలో సతీసమేతంగా పాల్గొన్నారు. అక్కడి అర్చకులతో ముచ్చటిస్తూ ఉల్లాసంగా కనిపించారు. ఈ నూతన ఏడాదిలో ఉభయ తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details