ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చిత్తూరు జిల్లాలో 75 కిలోల గంజాయి పట్టివేత

చిత్తూరు జిల్లా చిగరపల్లిలో కాణిపాకం పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో 75 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

By

Published : Dec 15, 2020, 2:21 AM IST

Published : Dec 15, 2020, 2:21 AM IST

ganja seized at chigarapall
చిగరపల్లిలో తనిఖీలు.. 75 కేజీల గంజాయి పట్టివేత

చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ సమీపంలోని చిగరపల్లిలో కాణిపాకం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఓ కారులో 75 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాసు, బాబులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details