ఇదీ చదవండి:
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు - Forest officers arrested the Red Sandalwood smugglers
చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవుల్లో అటవీశాఖ అధికారులు నిరంతర కూంబింగ్ కొనసాగిస్తున్నారు. కల్యాణి డ్యామ్ పక్కన ఉన్న అటవీప్రాంతంలో దెయ్యాల కోన వద్ద ఎర్రచందనం స్మగ్లర్లను అధికారులు గుర్తించారు. వీరిని చూసిన నిందితులు దుంగలను వదిలేసి పారిపోయారు. వారిని వెంబడించిన అటవీ అధికారులు 6 మంది స్మగ్లర్లు, 12 ఎర్రచందనం దుంగలు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసిన అటవీశాఖ అధికారులు