ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 13, 2020, 5:19 PM IST

ETV Bharat / state

కాణిపాకం వినాయకుణ్ని దర్శించుకున్న విదేశీయులు

చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు కాణిపాకం గణనాథుని విదేశీ భక్తులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ విశిష్టత, సంప్రదాయల గురించి తెలియజేశారు. కాణిపాకం గణనాథుని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని విదేశీయులు తెలిపారు. తమ దేశాల్లో ఆలయ విశిష్టతను గురించి తెలియజేస్తామన్నారు.

chittor district
కాణిపాకంలో విదేశి భక్తులు

కాణిపాకం వినాయకుణ్ని దర్శించుకున్న విదేశీయులు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details