ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

FOOD POISON: ప్రసాదం తిని... 80మంది భక్తులకు అస్వస్థత - food poisoning in chithore

చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలో 80 మంది అస్వస్థతకు గురయ్యారు. బండ్లపాయిలోని గంగమ్మ జాతరలో ప్రసాదం తినడంతో ఈ ఘటన జరిగింది.

భక్తులకు అస్వస్థత
భక్తులకు అస్వస్థత

By

Published : Aug 21, 2021, 5:30 AM IST

Updated : Aug 21, 2021, 6:13 AM IST

చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలోని బండ్లపాయిలోని గంగమ్మ జాతరలో అపశ్రుతి చోటు చేసుకుంది. అమ్మవారి ప్రసాదం తిని 80 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం బాధితులను నిమ్మనపల్లి, మదనపల్లి ఆస్పత్రులకు తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువ మంది పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Last Updated : Aug 21, 2021, 6:13 AM IST

ABOUT THE AUTHOR

...view details