చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలోని బైరెడ్డిపల్లె మండలం పెద్ద చల్లారపల్లె గ్రామంలో ఇంటి స్థలాల సేకరణ వివాదాస్పదం అయింది. ఖాళీగా ఉన్న ఎకరాలో కొంత మంది సాగు చేసుకుంటున్నారు. పేదలకు ఇంటి స్థలాల పంపిణీ కోసం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వెళ్లారు. కానీ తహసీల్దార్ ఎదుట సాగుదారులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెనుతిరిగారు.
వివాదాస్పదమైన భూసేకరణ.. అత్మహత్యకు యత్నించిన సాగుదారులు - Farmers attempted suicide at chittoor news update
ప్రభుత్వ ఇంటి స్థలాల పంపిణీ కోసం స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని చల్లారపల్లె గ్రామానికి వెళ్లగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సాగుదారులు తహసీల్దార్ ఎదుట ఆత్మాహత్యకు యత్నించడం ఆందోళన రెకెత్తించింది. దీంతో అధికారులు చేసేది లేక వెనుదిరిగారు.
![వివాదాస్పదమైన భూసేకరణ.. అత్మహత్యకు యత్నించిన సాగుదారులు Farmers attempted suicide on mro](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7916805-1087-7916805-1594039827815.jpg)
తహసీల్ధార్ ఎదుట అత్మహత్యాయత్నం చేసిన సాగుదారులు
TAGGED:
ప్రభుత్వ భూసేరణ తాజా వార్తలు