ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నామినేషన్లు వేసేందుకు తెదేపా సిద్దం: అమర్నాథ్ రెడ్డి - పంచాయతీ ఎన్నికలపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి స్పందన

ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ మేరకు సోమవారం నామినేషన్లు వేసేందుకు తెదేపా సిద్ధంగా ఉందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. వ్యవస్థలను గౌరవిస్తూ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించి తీరాలన్నారు.

నామినేషన్లు వేసేందుకు తెదేపా సిద్దం: అమర్నాథ్ రెడ్డి
నామినేషన్లు వేసేందుకు తెదేపా సిద్దం: అమర్నాథ్ రెడ్డి

By

Published : Jan 24, 2021, 8:29 PM IST

సోమవారం నామినేషన్లు వేసేందుకు తెదేపా సిద్ధంగా ఉందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పెద్ద పంజాణి మండలం కెళావతిలోని తన నివాసంలో మాట్లాడిన మాజీ మంత్రి.... వ్యవస్థలను గౌరవిస్తూ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించి తీరాలన్నారు. ఎన్నికలు జరగకూడదన్న లక్ష్యంతోనే ప్రభుత్వ ఉద్యోగులను రెచ్చగొడుతున్నారన్న ఆయన...సోమవారం జిల్లాలో నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు ఉంటారో చూడాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details