ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎస్వీబీసీ ఎండీగా తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి

By

Published : Jan 24, 2020, 10:06 PM IST

Updated : Jan 24, 2020, 10:41 PM IST

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ఎండీగా తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ధర్మారెడ్డితో పాటు మరో ఇద్దరు డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఇటీవలే ఛానల్ ఛైర్మన్ పదవికి బాలిరెడ్డి పృథ్వీరాజు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి
తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి
Last Updated : Jan 24, 2020, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details