ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏనుగుల దాడి... వ్యక్తి మృతి

By

Published : Apr 1, 2021, 8:09 AM IST

Updated : Apr 1, 2021, 9:46 AM IST

చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏనుగులు దాడి చేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

Elephant attack
Elephant attack

చిత్తూరు జిల్లా యాదమరి మండలం తంజావూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏగుగుల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు గ్రామానికి చెందిన బధిరుడు వెల్లిగావ్(45)గా గుర్తించారు. బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.

Last Updated : Apr 1, 2021, 9:46 AM IST

ABOUT THE AUTHOR

...view details