ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శేషాచలం అటవీ సమీప పంటపొలాలపై ఏనుగుల దాడి - Elephant attack on crops near Shachalam forest latest news

పంట పొలాలపై ఏనుగులు దాడులు చేస్తున్నాయి. పంట మొత్తాన్ని ధ్వంసం చేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని కందులవారి పల్లి,శేషాపురం పంట పొలాలపై ఏనుగులు దాడి చేశాయి.

Elephant attack
Elephant attack

By

Published : Aug 10, 2020, 10:47 AM IST

చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ సమీప పంటపొలాలపై ఏనుగుల దాడులు చేశాయి. కందులవారిపల్లి, శేషాపురం పంట పొలాలపై విరుచుకుపడ్డాయి. ఏనుగుల సంచారంతో రైతులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details