ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఈనాడు' క్రికెట్ పోటీలు... ఉల్లాసంగా... ఉత్సాహంగా - సెమీ ఫైనల్​కి చేరిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ క్రికెట్ పోటీల వార్తలు

చిత్తూరు జిల్లా తుమ్మలగుంటలో 'ఈనాడు' క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. 9 రోజుల నుంచి ఈ పోటీలు ఉత్కంఠభరితంగా జరిగాయి.

eenadu Sports League cricket matches   reaching the semi-finals at chittore
గెలుపొందిన జట్టు

By

Published : Dec 28, 2019, 3:14 PM IST

'ఈనాడు' క్రికెట్ పోటీలు... ఉల్లాసంగా... ఉత్సాహంగా

చిత్తూరు జిల్లా తుమ్మలగుంటలో 'ఈనాడు' క్రికెట్ పోటీలు సెమీ ఫైనల్​కి చేరుకున్నాయి. తుమ్మలగుంట వైఎస్ఆర్ క్రీడా మైదానంలో... ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. జూనియర్స్-సీనియర్స్ విభాగంలో వివిధ కళాశాలలకు చెందిన 8 జట్లు తలపడ్డాయి. అందులో నాలుగు జట్లు విజేతలుగా నిలిచాయి. సెమీఫైనల్లో మదనపల్లి మిట్స్, తిరుపతి ఎమరాల్డ్ డిగ్రీ కళాశాల, తిరుపతి ఎస్వీ జూనియర్ కళాశాల, తిరుపతి ఎమరాల్డ్ జూనియర్ కళాశాల జట్లు విజేతలుగా నిలిచాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details