ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 18, 2019, 10:40 PM IST

ETV Bharat / state

తుమ్మలగుంటలో ఈనాడు క్రికెట్ టోర్నీ-2019 సందడి

తుమ్మలగుంటలో ఈనాడు క్రికెట్ టోర్నీ 2019 పోటీలు జరిగాయి. వైఎస్​ఆర్​ గ్రౌండ్​లో నిర్విహంచిన క్రికెట్ మ్యాచ్​లో జూనియర్స్ విభాగంలో తిరుపతికి చెందిన అకార్డ్ స్కూల్, శ్రీ గాయత్రి జూనియర్స్ విభాగాలు గెలుపొందాయి.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/18-December-2019/5417711_758_5417711_1576685061953.png
తుమ్మలగుంటలో ఈనాడు అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నీ-2019 ప్రారంభం

తుమ్మలగుంటలో ఈనాడు అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నీ-2019 ప్రారంభం

చిత్తూరు జిల్లా తుమ్మలగుంటలో ఈనాడు క్రికెట్ టోర్నీ 2019 ప్రారంభమైంది. స్థానిక వైఎస్​ఆర్​ గ్రౌండ్​లో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. తొలిరోజు జూనియర్స్ విభాగంలో ఎనిమిది మ్యాచ్​లు జరిగాయి. తిరుపతికి చెందిన అకార్డ్ స్కూల్, శ్రీ గాయత్రి జూనియర్స్ విభాగాలు గెలుపొందాయి. ఈ మ్యాచ్లు నాకౌట్ పద్ధతిలో జరగుతున్నాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details