చిత్తూరు జిల్లా తుమ్మలగుంటలో ఈనాడు క్రికెట్ టోర్నీ 2019 ప్రారంభమైంది. స్థానిక వైఎస్ఆర్ గ్రౌండ్లో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. తొలిరోజు జూనియర్స్ విభాగంలో ఎనిమిది మ్యాచ్లు జరిగాయి. తిరుపతికి చెందిన అకార్డ్ స్కూల్, శ్రీ గాయత్రి జూనియర్స్ విభాగాలు గెలుపొందాయి. ఈ మ్యాచ్లు నాకౌట్ పద్ధతిలో జరగుతున్నాయి.
తుమ్మలగుంటలో ఈనాడు క్రికెట్ టోర్నీ-2019 సందడి - తుమ్మలగుంటలో ఈనాడు క్రికెట్ టోర్నీ న్యూస్
తుమ్మలగుంటలో ఈనాడు క్రికెట్ టోర్నీ 2019 పోటీలు జరిగాయి. వైఎస్ఆర్ గ్రౌండ్లో నిర్విహంచిన క్రికెట్ మ్యాచ్లో జూనియర్స్ విభాగంలో తిరుపతికి చెందిన అకార్డ్ స్కూల్, శ్రీ గాయత్రి జూనియర్స్ విభాగాలు గెలుపొందాయి.
తుమ్మలగుంటలో ఈనాడు అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నీ-2019 ప్రారంభం