ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం పెంచాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజశేఖర్ తెలిపారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం పాపానాయుడుపేట ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను తనిఖీ చేశారు. ఈ నెలాఖరుకల్లా పనులు పూర్తిచేసి విద్యార్థులకు ఉపయోగకరంగా మార్చాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం పెంచాలని అధికారులను రాజశేఖర్ అదేశించారు.
'ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం పెంచాలి' - papanayudupeta latest news
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం పాపానాయుడుపేటలో నాడు-నేడు పనులను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజశేఖర్ పరిశీలించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం పెంచాలని అధికారులను ఆదేశించారు.
!['ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం పెంచాలి' department of education principal secretary rajasekhar visited papanayudupeta in chittoor district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10639062-1105-10639062-1613398799348.jpg)
'ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం పెంచాలి'
TAGGED:
పాపానాయుడుపేట వార్తలు