ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ - తంబళ్లపల్లెలోని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పారిశుద్ధ్య కార్మికులకు పలువురు దాతలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు చేయూతగా నిలిచారు. నిత్యావసర సరుకులు, మాస్క్​లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా నియంత్రణలో భాగంగా చిత్తశుద్ధి, సేవాభావంతో కార్మికులు సేవలందిస్తున్నారని కొనియాడారు.

donors distributes essential goods to sanitary workers
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ

By

Published : Apr 15, 2020, 6:03 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details