తమను సచివాలయం పరిధిలోకి తీసుకు రావద్దని డిమాండ్ చేస్తూ.. చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కార్మికుల సమస్యలు అన్నింటిని పరిష్కరించాలన్నారు.
పారిశుద్ధ్య కార్మికుల ధర్నా - chittoor district newsupdates
చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. తమను సచివాలయం పరిధిలోకి తీసుకు రావద్దని... ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
![పారిశుద్ధ్య కార్మికుల ధర్నా Dharna of Sanitation Municipal Workers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9340531-197-9340531-1603881143743.jpg)
పారిశుద్ధ్య మున్సిపల్ కార్మికుల ధర్నా
లేని పక్షంలో సమ్మెకి వెళ్తామని కార్మికులు, ఏఐటీయూసీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించి... ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: