ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 31, 2020, 12:37 PM IST

ETV Bharat / state

మదిలో నీవు.. నిద్రకేది తావు?

తిరుమల శ్రీవారి ఉచిత దర్శన టోకెన్ల జారీని తితిదే ప్రారంభించగా..భక్తులు టోకెన్ల కోసం బారులు తీరారు. రాత్రంతా వీరు క్యూలైన్లలోనే వేచిఉన్నారు.

devotees waiting at que at ttd
తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల శ్రీవారి ఉచిత దర్శన టోకెన్ల జారీని తితిదే శనివారం నుంచి తిరిగి ప్రారంభించింది. తిరుపతి బాలాజీ లింక్‌ బస్టాండ్‌ భూదేవి కాంప్లెక్స్‌లో పది కౌంటర్ల ద్వారా భక్తులకు రోజూ 3 వేల టోకెన్లను ఇస్తున్నారు. ఒక రోజు ముందుగానే తీసుకోవాల్సి ఉండటంతో ఆదివారమిచ్చే టోకెన్ల కోసం శనివారం రాత్రి 10:30 నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. సోమవారం దర్శనానికి ఆదివారం ఉదయం టోకెన్లు పొందారు. రాత్రంతా వీరు క్యూలైన్లలోనే ఇలా నిద్రించారు.

ABOUT THE AUTHOR

...view details