ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 11, 2021, 7:30 PM IST

ETV Bharat / state

పరశురామేశ్వరుడి సేవలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి

మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి విచ్చేశారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లంలో స్వామివారిని దర్శించుకుని.. తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఆలయ ఛైర్మన్​, ఈఓలు ఆయనకు స్వాగతం పలికారు.

deputy chief minister narayana swamy visited gudimallam parasurameswara swamy temple
గుడిమల్లం పరశురామేశ్వరుడి సేవలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లంలో వెలిసిన శ్రీ పరశురామేశ్వర స్వామిని.. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని.. ఆలయానికి విచ్చేశారు. దేవస్థానం ఛైర్మన్ నరసింహయాదవ్, ఈవో రామచంద్రారెడ్డి.. ఆయనకు స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం ఆలయం తరపున తీర్థప్రసాదాలు అందజేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details