ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రుయా ఆసుపత్రి నుంచి 11మంది కోవిడ్ బాధితుల డిశ్చార్జ్​ - tiurpati covid cases

చిత్తూరు జిల్లా తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి కోవిడ్ పరీక్షలు నిర్వహించి అనంతరం నెగిటీవ్ వచ్చిన వారిని అధికారులు డిశ్చార్జ్ చేశారు. నెగిటీవ్​ రిపోర్ట్​ వచ్చిన జిల్లాకు చెందిన 11 మందిని ఇళ్లకు పంపినట్లు సూపరింటెండెంట్ భారతి తెలిపారు.

covid negative patients dscharge from tirupati ruya hospital
covid negative patients dscharge from tirupati ruya hospital

By

Published : May 22, 2020, 6:16 PM IST

కొవిడ్-19 అనుమానితులను పరీక్షల అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి 11 మందిని డిశ్చార్జ్​ చేసినట్లు సూపరింటెండెంట్ భారతి తెలిపారు. జిల్లా వాసులు 11 మందికి నెగటివ్ రిపోర్ట్​ రావటంతో పంపించామని ఆమె తెలిపారు. డిశ్చార్జ్​ అయిన వారిలో పిచ్చాటూరు 4, సత్యవేడు 1, నాగలాపురం 2, నగరి 1, శ్రీకాళహస్తి 1, వి.కోట 1, తిరుపతి 1 ఉన్నారని ఆమె తెలిపారు

ABOUT THE AUTHOR

...view details